Home » SKM
ఇచ్చిన హామీ లేఖపై సాధించిన పురోగతిపై సమీక్ష జరపాలని తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల స్మారక చిహ్నం నిర్మించే..
378రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమం నేటితో ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర
దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు
దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు
కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు,రైతులపై కేసుల ఎత్తివేత సహా రైతుల డిమాండ్లన్నింటీకి అంగీకరిస్తూ ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంపిన డ్రాఫ్ట్ లెటర్ పై ఎటూ తేల్చుకోకుండానే
జూన్ 5, 2020 వ్యవసాయ చట్టాలు అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే ఏడాదికి పైగా చేస్తోన్న తమ నిరసనను విరమిస్తామని బుధవారం విలేకరుల సమావేశంలో రైతులు తెలిపారు.
నూతన వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రప్రభుత్వం తాజాగా తమ ఇతర డిమాండన్నింటికీ అంగీకరించిందని మంగళవారం రైతు నాయకుడు సత్నామ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత కూడా.. రాబోయే శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు ప్రతిపాదిత రోజువారీ ట్రాక్టర్ మార్చ్
భారత్ బంద్ కారణంగా ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.