Home » social media
క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో వీక్షకులకు నవ్వులు తెప్పించే అనేక ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఓ బ్యాట్స్ మెన్ కాళ్లకు ప్యాడ్లను ధరించకుండానే బ్యాటింగ్ చేసేందుకు క్రిజ్ లోకి వచ్చాడు.. ఫీల్డర్
ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ మూడు రోజులపాటు తలపెట్టిన #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతోంది. పవన్ �
ఒక తెలుగు యూ ట్యూబర్కు ‘నథింగ్’ కంపెనీ నుంచి ఒక బాక్స్ వచ్చింది. ఫోన్స్ అన్బాక్స్ చేసి, రివ్యూ ఇచ్చే ఆ యూట్యూబర్ ఎప్పట్లాగే ఈ ఫోన్ను కూడా అన్బాక్స్ చేశాడు. అయితే, అందులో ఫోన్ లేదు. ఖాళీ బాక్స్ మాత్రమే ఉంది. దీంతోపాటు ఒక చిన్న లెటర్ కూడా ఉంద�
పాతకాలంలో ఒక సామెత ఉంది. కోతి నుంచి పుట్టాడు మానవుడు అని... కానీ ఈ సోషల్ మీడియా పిచ్చి మనుషుల నుంచి కోతులకు పాకింది. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏడాది క్రితం వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైర
ఇటీవల ఇండిగో విమాన సంస్థ క్యూట్ చార్జి కూడా విధించింది. ఒక ప్రయాణికుడు తన టిక్కెట్పై ఉన్న క్యూట్ చార్జికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. దానికి ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే విజయ సంకల్ప సభను పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు బీజేపీ అధిష్టానం అన్ని చర్యలు చేపట్టింది. విజయ సంకల్ప సభకు భారీ కవరేజ్ అలభించేలా కమలనాథులు ప్లాన్ చేశారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనంద్ మహింద్రా పోస్టు చేసిన వీడియోలో భారత్ లో ఎక్కడో పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చే�
మీరు పులిని దగ్గరగా ఎప్పుడైనా చూశారా.. జూ లో కాదు.. జనసంచార ప్రదేశంలో రోడ్ల మీద తిరుగుతుంటే.. చూసుండరు లేండి.. పులి కనిపిస్తే అక్కడి నుంచి పరుగు లంకించుకుంటారు.. మెక్సికోలోని ఓ పట్టణంలో పులి వీధుల్లో షికారు చేసింది. రోడ్లపై కుక్కపిల్ల తిరిగినట్
పల్లెల్లో చెరువుల వద్ద, బావుల్లో కప్పల(Frogs)ను తరచూ చూస్తుంటాం. పదుల సంఖ్యలో కనిపిస్తాయి. అవి అంతగా భయంకరంగా అనిపించవు. కానీ పది లక్షల కప్పలను ఒకేసారి చూస్తే.. అన్నికప్పుల ఒకే చోట ఎందుకు ఉంటాయిలే అనుకుంటున్నారా.. ఓ వ్యక్తి తన పెరట్లో కప్పల సైన్యా�
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ఇంచార్జి గౌతు శిరీషకు ఏపీ సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 20వ తేదీన మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.