Home » social media
సోషల్ మీడియాపై మరోసారి కేంద్రం దృష్టి కేంద్రీకరించింది. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారి కోసం త్వరలోనే కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో ఓ వంతెను అధికారులు ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఊహించని ఈ పరిణామంతో బ్రిడ్జిపై ఉన్న అధికారులు వణికిపోయారు. బ్రిడ్జి రెండు ముక్కలయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్ర�
ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే 16 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైకులు వచ్చాయి. రెండు వేలకు మందికి పైగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొంత మంది తమ కుక్కలకు ఇలాంటి కోట్స్ కొన్నామని చెప్తుండగా, కొందరు ఇలాంటివ�
ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘స్పీచ్లెస్’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్ల మంది చూశారు. తమ జీవన ప్రయాణంలో సామాన్యులు ఎన్ని కష్టాలు పడతారో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు తెలుసుకోవచ్చని, ఎం
బుల్లితెరపై యాంకర్లుగా ఒక వెలిగిపోతున్న వారిలో అందాల ఆరబోతతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో ముందుగా ఉంటుంది అందాల భామ అనసూయ భరద్వాజ్. అనసూయకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో, అదే విధంగా ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. తనను ఆంటీ
మొసలికి కోపమొచ్చింది.. ఇంకేముంది.. ఎన్క్లోజర్లో ఉన్న వ్యక్తిని పరుగులు పెట్టించింది.. వేగంగా దూసుకొచ్చిన మొసలిని చూసి సదరు వ్యక్తి భయంతో పరుగు లంకించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. టీచర్ గా మారారు. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య.. పాఠశాలలకు ఎల్ఈడీ టీవీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.
యూపీలోని కొత్వాలీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇద్దరు పోలీసులు నాగిని నృత్యం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్ గా మారింది.
అస్వస్థతతో బాధపడుతున్న చిరుత పులికి ఓ మహిళ రాఖీ కడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్కు చెందిన ఈ వైరల్ ఫొటో ప్రకృతితో సహ జీవనానికి, జీవ వైవిధ్యానికి అద్దం పడుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియ�
బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు కోల్కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రొఫెసర్.. యూనివర్సిటీపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.