Home » social media
జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలి ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను నిలిపివేస్తోందని... ప్రభుత్వం విడుదల చేసినట్లుగా నకిలీ పోస్టులు తయారు చేసిన వారిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది.
సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటే ఎన్నో గొప్ప పనులు జరుగుతాయి. తాజగా జరిగిన ఒక సంఘటన దీనికి మరో ఉదాహరణ. ఇటీవల స్కూల్ బ్యాగ్ ధరించి, ఒంటికాలితో నడుస్తున్న బిహార్ బాలికకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్తో వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటూ అభిమానులను అలరిస్తోంది.
ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు.. కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశంగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మాయమాటలతో వలపు వలవిసిరి లక్షల్లో కాజేస్తున్నారు. ఇలాంటి ఘటన బాపట్ల జిల్లాలో చోట�
యూపీ పోలీసులు తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఒక జింక రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే, రోడ్డుపై కార్లు వెళ్తుండటంతో కాస్సేపు ఆగుతుంది. తర్వాత వాహనాలు ఆగిన తర్వాత నెమ్మదిగా జీబ్రా క్రాసింగ్పై నడుచుకుంటూ వెళ్తుంది.
పాకిస్తాన్ కు చెందిన మహిళ విసిరిన వలపు వలలో చిక్కుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి దేశ రక్షణకు చెందిన రహస్యాలను ఆమెకు చేరవేశాడు. దీంతో మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
కింగ్ కోబ్రా.. ఈ విషసర్పం పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది.. ఇక దానిని దగ్గరి నుంచి చూస్తే ఇంకేమైనా ఉంటుందా.. కానీ ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో కింగ్ కోబ్రా గ్లాసులో వాటర్ తాగుతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా.. అని అనుకుంటున్నారా.. నిజమేనండి బాబు.. �
కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యువతిని షాన్వాజ్ వేధిస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన యువతి.. యువకుడితో పరిచయం పెంచుకొని అడ్రస్ కనుక్కుంది.
రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు పాన్ ఇండియా స్థాయిలో పరిచయమే అక్కర్లేదు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఇప్పుడు వరస పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.