Home » social media
Eesha Rebba: తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా.. ప్రతిరోజూ ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన కొన్ని అద్భుతమైన చిత్రాలను పంచుకోవడం ద్వారా ఆమె తన అభిమానులను ఇన్స్టాగ్రామ్లో అలరిస్తూ ఉంటుంది. ట్విట్టర్లో కూడా ఎప్పుడూ యాక్టీవ్గ
సెలబ్రిటీలు ఏం చేసినా ఇట్టే హాట్ టాపిక్ అయిపోద్ది. వాళ్ళ చుట్టూ కోట్లాది కళ్ళు వెంటాడుతుంటాయి కాబట్టి వాళ్ళ కదలికలు బహిర్గతం అయిపోతుంటాయి. అసలే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అసలు ఉందో లేదో తెలియకుండానే తెగ వైరల్ అయిపోతుంటాయి.
సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు సేకరిస్తాడు. వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. ఆ తర్వాత తన అసలు రూపం చూపిస్తాడు. ఆ ఫొటోల ద్వారా బెదిరింపులకు పాల్పడతాడు. నూడ్ గా కనిపించాలని డిమాండ్ చేస్తాడు. తన కోరిక త�
కొత్త ఐటీ నిబంధనలపై ఇండియా ఐక్యరాజ్యసమతిలో స్పందించింది. సోషల్ మీడియా వినియోగదారులను బలోపేతం చేయడానికే వీటిని రూపొందించినట్లు పేర్కొంది. దీనిపై పలువురితో 2018లోనే చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
ఏపీ డీజీపీ నకిలీ అకౌంట్ సమాచారం ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఇవ్వలేమని ట్విట్టర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. ట్విట్టర్ కు మూడు సార్లు మెయిల్ పంపించినా..స్పందించలేదని తెలుస్తోంది.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మరో షాక్ తగిలింది. దేశంలో రెండో కేసు హైదరాబాద్లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదు చేశారు.
తుళు భాషను కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో అధికారిక భాషగా ప్రకటించాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం హోరెత్తుతోంది. ఈ ప్రచారానికి కొందరు రాజకీయ నేతలు కూడా మద్దతు ఇస్తుండడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనని ఆసక్తిగా మారుతుంది.
నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు నేడు(జూన్ 10). తమ అభిమాన హీరో పుట్టినరోజంటే అభిమానులకు పండగే కదా మరి. అందుకే బాలయ్యకి శుభాకాంక్షలు చెబుతూ ఓ పక్క సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్న అభిమానులు బయట కూడా కోవిడ్ నిబంధనలతో పెద్ద ఎత్త
సింధీ కాలనీలో ఉన్న జాగృతి నగర్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపైకి ఓ పాము ఎక్కింది. సుమారు ఈ పాము పది అడుగుల పొడవు ఉంది. స్తంభంపైకి పాకుతూ..పైకి వెళ్లిపోయింది. మరలా దిగే ప్రయత్నం చేసింది. వీలు కాలేదు. ప్రయత్నం చేసింది.
కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలు ఏదైనా పోస్ట్ చేయ్యడం ఆలస్యం.. విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన సోషల్ మీడియా పోస్ట్పై విమర్శలు రాగా.. కాసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు గంగూలీ.