Home » sold
హైదరాబాద్ సైదాబాద్ లో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 విక్రయించాడు. సైదాబాద్ పోలీసులు ఈ కేసును మూడు రోజుల్లోనే చేధించారు. బాలుడిని విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఒక రూపాయి నాణెం వేలంపాటలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిది. ఒక రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.2.5 లక్షలు పలికింది. అర్ధ రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.60వేలు పలికింది.
తిరుమలలో రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బ్లాక్ లో విక్రయించారు. టీటీడీ జూనియర్ అసిస్టెంట్ కిరణ్ సహా ఐదుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు.
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ లక్ తగిలిందే జీవితమే మారిపోతుంది. పేదవాడు సైతం రాత్రికి రాత్రే డబ్బున్నోడు అయిపోతాడు. లక్షాధికారి కావొచ్చు, కోటీశ్వరుడు అవ్వొచ్చు. పాకిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడు విషయంలో ఇదే జరిగింద�
తెలంగాణలో బ్లాక్ మార్కెట్ దందాపై పోలీసులు నిఘా పెట్టారు. నిన్న ఉన్నతస్థాయి సమావేశంలో పోలీసులకు హోంమంత్రి దిశానిర్దేశం చేశారు.
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు శానిటైజర్ విభాగంపై దాడి చేశారు. పెద్ద మొత్తంలో మిథనాల్ వాడుతున్నట్లు గుర్తించారు.
ఓ పంది ఎంచక్కా...చిత్రాలు గీసేస్తోంది. ఏంటీ ? పంది చిత్రాలు వేయడం ఏంటీ ? అనుకుంటున్నారా ? కానీ..అక్షరాల నిజం.
parents sold daughter for money: ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోతారు. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తారు. తాము తిన్నా తినకున్నా.. పిల్లలకు కడుపు నిండా తిండిపెడతారు. అదీ అమ్మానాన్న ప్రేమంట�
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. అన్న, వదినలు అమానుషంగా వ్యవహరించారు. రూ.27వేలకు చెల్లిని వ్యభిచార ముఠాకు అమ్మేశారు. వ్యభిచార ముఠా నిర్వాహకులు బాలికను ఓ ఇంట్లో నిర్బంధించారు. వారి వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు 100కు డయల్ చేసిం
చైనాలో కరోనావైరస్ వ్యాప్తి విజృంభించినప్పుడు ఇటలీ చైనాకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని (పిపిఈ) విరాళంగా ఇచ్చింది. ది స్పెక్టేటర్ మ్యాగజైన్లో వచ్చిన నివేదిక ప్రకారం, విరాళంగా ఇచ్చిన అదే పిపిఇలను చైనా.. ఇటలీకి విక్రయించింది.