Home » Soldiers firing in Chattisgarh
తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లా లింగంపల్లి బేస్ క్యాంప్ లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల మధ్య వాగ్వాదం జరిగింది. నలుగురు జవాన్లు చనిపోయారు.