Home » Soldiers Killed
భారత్-చైనా సరిహద్దులో ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలోని జెమా ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.