Home » Solidarity
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అనేక దేశాల్లో ఇరాన్ మహిళలకు సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా కేరళలోనూ ఈ తరహా ఉద్యమం మొదలైంది.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలి
AP state bandh : విశాఖ స్లీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలుపుతున్నట్లు గురువారం (మార్చి 4, 2021) మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ రేపు మధ్
భారతదేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా ట్వీట్టర్ ద్వారా సపోర్ట్ చేశారు. రైతులు నిరసనలు చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని ఆమె “మానవ హక్కుల ఉల్లంఘన” అంటూ చెప్పుకొచ్చింది. ప్రపం�
Farmers across UK నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో 60 రోజులగా అన్నదాతలు చేస్తోన్న నిరసనకు బ్రిటన్ రైతులు సంఘీభావం తెలిపారు. భారతీయ రైతులకు సంఘీభావం తెలుపుతూ బ్రిటన్ నలుమూలలనుంచి రైతులు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. భారతీయ రైతుల ఆ
cm jagan adbul salam: కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం అత్త మహబున్నీసా కుటుంబాన్ని పరామర్శించారు సీఎం జగన్. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు జగన్. సలాం ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్�
Noted journalist Ravi Belagere dead కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రవి బెలగెరే (62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున బెలగెరేను గుండెపోటుతో హాస్పిటల్ కి తరలించగా… అప్పటికే ఆయన మృతిచెందినట్లు హాస్పిటల్ వర్గాలు ధ్రువీకరించాయి. బెలగెరే
కరోనాపై పోరులో దీపం వెలిగించి ఐక్యత చాటింది భారతదేశం. కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వె�
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�