Home » solved
గత వారం కార్ఖానా, పాట్నీ, రాణిగంజ్ వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా నగరంలోని వివిధ చెత్త డంప్లలో 'సెర్చ్’, 'అన్లాక్', 'డౌన్లోడ్' అని లేబుల్ చేయబడిన పెద్ద బోర్డులు కనుగొనబడ్డాయి. ఆశ్చర్యకరంగా ఈ బోర్డులు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు.
ఆ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కుమార్తె పాఠశాలకు వెళ్లి బస్సులో వెళ్లినట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నలుగురు అన్నదమ్ముల్లో అమ్మాయి ఒక్కతే చెల్లి అని, ఇంట�
"ఆవు జంతువు మాత్రమే కాదు, తల్లి కూడా. ఆవు 68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతల్ని కలిగి ఉన్న సజీవ గ్రహం. మొత్తం విశ్వంపై ఆవు ప్రభావం ఎంతగానో ఉంటుంది’’ అని అన్నారు. ఇక కొన్ని శ్లోకాలను ఆయన ప్రస్తావిస్తూ "ఆవులను సంతోషంగా ఉంచినట్లయితే, మన సంపద, ఆస్త�
400 సంవత్సరాల క్రితం జరిగిన జార్జియా రాణి హత్య మిస్టరీని భారత శాస్త్రవేత్తలు ఛేధించారు. జార్జియా రాణి కేతేవాన్ గొంతు కోసం హత్య చేయబడింది అని నిర్ధారించారు. ఎక్కడో పర్షియాలో జరిగిన జార్జియా రాణి హత్యను భారత్ లో లభించిన రాణి అవశేషాల అధారంగా భా�
Revenue Tribunals in Telangana from today : రెవెన్యూ కేసుల విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైబ్యునళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వాటి కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మరి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఎలా ఉండనున్నాయి..? వాటి వల్ల లాభాలేం�
ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �
ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే చెక్ పడనుంది. ఐటీ కారిడార్కు త్వరలోనే ఊరట లభించనుంది. బయో డైవర్సిటీ కూడలి అభివృద్ధికి ఆటంకాలు తొలగిపోయాయి. మూడు సంవత్సరాలుగా వేధిస్తున్న భూ సేకరణ సమస్య ఓ కొలిక్కి వచ్చేసింది. పై వంతెన పనులు ఇక చక చక పూర్తి కానున్�
అందుకే అన్నారు నిజం నిప్పులాంటిది అని పెద్దలు ఊరికే అనలేదు. సొంత కొడుకుని హత్య చేయించిన తల్లి ఘాతుకం 18 ఏళ్ల తర్వాత బయటపడింది. నేరం రుజువు అయ్యింది. తల్లినే నిందితురాలిగా నిర్ధారించారు. కేసులో ముగ్గురు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పో�