Home » South Africa
‘సొమ్ము పోయే శని పట్టే’,‘తేలుకుట్టిన దొంగ’ ఇటువంటి సామెతలు అన్ని ప్రత్యక్షంగా కళ్లకు కట్టాయి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు. స్కామ్ కు పాల్పడి దోచుకున్న సొమ్ము అంతా దొంగలు పక్కా ప్లాన్ తో దోచుకుపోవటంతో సిరిల్ రామఫోసా పరిస్థి�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ను తాము కట్టడి చేస్తానని భావిస్తున్నట్లు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొడుతున్న షాట్లను అర్థం చేస
టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీఫైనల్స్ కు చేరింది. తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచులో సౌతాఫ్రికా ఓడిపోయింది. దీంతో గ్రూప్-బీలో భారత్ 6 పాయింటతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచులో దక్షిణాగెలిస్తే ఆ జట్టు ఖాతాలో 7 పాయింట్లు
భారత్-దక్షిణాఫ్రికా మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. నిర్ణయాత్మక మూడో మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. బ్యాటిం�
భారత్-దక్షిణాఫ్రికా మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచు ఇవాళ మధ్యాహ్నం 1.30కే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రార�
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మూడో వన్డే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచు న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. అయితే, ఈ మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. మొదటి వన్డే మ్యాచులో లక్నోలో దక్షిణ
భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాలో శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, రుతురాజ
వర్షం కారణంగా తొలి వన్డే ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ వివరాలు తెలిపింది. ‘‘లక్నోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. టాస్ అరగంట ఆలస్యంగా వేయాలని నిర్ణయించారు. దీంతో
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇండోర్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఒక వికెట్ కోల్పోయింది.
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీని మూడో టీ20 నుంచి తప్పించి విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇవాళ ఉదయమే గువాహటి నుంచి ముంబైకి కోహ్లీ తిరిగి వెళ్లాడు. టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20 మ్యాచ్ తిరువనంతపుర�