Home » South Africa
టీమ్ఇండియా (Team India)ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా (South Africa) పర్యటకు వెళ్లనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత జట్టు సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది.
విమానం గాల్లో ఎగురుతుండగా సీటు కింద అత్యంత విషపూరితమై కేబ్ కోబ్రాను చూసిన పైలట్ హడలిపోయాడు.. విమానం సురక్షితంగా ఎమర్జన్సీ ల్యాండ్ చేశారు. తరువాత ఆ కోబ్రామరోసారి షాక్ ఇచ్చింది. ఆ కోబ్రా ఏం చేసిందంటే..
‘మీరు మాకు బారిస్టర్ను ఇచ్చారు, మేము మీకు మహాత్మాగాంధీని ఇచ్చాం. మీ మహాత్ముడు.. మా మహాత్ముడే’ అంటూ సౌతాఫ్రికా డిప్యూటీ హైకమిషనర్ సెడ్రిక్ క్రౌలీ గాంధీజీని కొనియాడారు.
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఏడు సార్లు జరిగింది. ఈ ఏడు సార్లలో ఆస్ట్రేలియా జట్టు అత్యధిక సార్లు కప్ను కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడుసార్లు ఫైనల్కు చేరింది. వీటిల్లో అయిదు సార్లు కప్ను కైవసంచేసుకుంది. నేడు జరిగే మ్యాచ్లోనూ విజయం సాధించడం ద్వారా ఆరోసారి విజేతగా నిలిచేందుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
తాజాగా మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తరలించారు. వీటిని కునో పార్కులో వదిలారు. వీటికోసం పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు. ఇవి నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి అబ్జర్వు చేస్తారు. అనంతరం వీటిని అడవిలోకి వదిలేస్తారు.
దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాల్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18, శనివారం దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల్ని తీసుకొస్తారు. మిలిటరీ విమానమైన బోయింగ్ సీ17 విమానంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నుంచి చీతాల్ని గ్వాలియర్
భారత్ కు మరో 12 చిరుతలు రానున్నాయి. ఈ నెల 19న కూనో నేషనల్ పార్క్ కు ఇవి చేరుకోనున్నాయి. ఈ మేరకు అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ప్రకటన చేశారు.
ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. జెబెర్హా పట్టణం, క్వజాకెలే ప్రాంతంలోని ఒక ఇంట్లో ఆదివారం బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీ జరుగుతుండగా ఆయుధాలు ధరించిన ఇద్దరు చొరబడ్డారు. పార్టీలో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
దక్షిణాఫ్రికాలోని బోక్స్బర్గ్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాధ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది.