Home » South Africa
మూడు మ్యాచ్ల టీ20ల సిరీస్లో భాగంగా ఇవాళ రాత్రి గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
'హలో తిరువనంతపురం' అంటూ బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. భారత క్రికెటర్లు తిరువనంతపురం చేసుకున్న దృశ్యాలను అందులో చూపింది. అయితే, ఇవాళ తిరువనంతపురంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ అనుకున్న ప్రకారం జరుగుతు
భారత దేశంలో దాదాపు 50 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చిరుత పులులను విదేశాలనుంచి దిగుమతి చేసుకుని తిరిగి భారత్ లోని అడవులలో పెంచనున్నారు.
దోపిడీలకు పాల్పడే ముఠా ఎనిమిదిమంది మోడల్స్ పై అత్యంత పాశవికంగా..క్రూరంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మారణాయుధాలతో వారిని బెదిరించి మోడల్స్ పై సామూహిక అత్యాచారం చేశారు అక్రమ చొరబాటుదారులు.
దక్షిణాఫ్రికాలో మూడో వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు గుర్తించారు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 42ఏళ్ల టూరిస్ట్ కు వైరస్ లక్షణాలు ఉన్నట్లు లింపోపో ప్రాంతంలోని హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 14మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న సమయానికి 12మంది మరణించినట్లు గు
దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్లోని ఓ టౌన్షిప్ నైట్క్లబ్లో 20మంది యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మరణాలకు కారణమేమిటనే దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రావిన్షియల్ పోలీసు ప్�
ఆఫ్రికా నుంచి ఈ చిరుతలు మన దేశం రాబోతున్నాయి ఇప్పటికే మన దేశంలో చిరుత (లెపర్డ్స్)లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఇదే జాతికి చెందిన చీతాలు మాత్రం 70 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. వీటిని ఇండియా తెచ్చేందుకు భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.
జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ-20 మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య మొత్తం ఐదు టీ-20 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జూన్ 9న ఢిల్లీ, 12న కటక్, 14న విశాఖ, 17న రాజ్కోట్, 19న బెంగళూరులో టీ20 మ్యాచులు జరుగనున్నాయి.
జాతి, వర్ణ వివక్షపై అలుపెరగని పోరాటం అనంతరం..నల్ల జాతీయులకు స్వేచ్ఛ వాయువులు అందించిన దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.