Home » South Africa
మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్లను పరిశోధకులు గుర్తించారు.
కల చెదిరింది. పోరాటం ముగిసింది. భారత జట్టు ఇంటి ముఖం పట్టింది. ఐసీసీ Womens World Cup 2022 నుంచి భారత జట్టు నిష్క్రమించింది.
బంగ్లాదేశ్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన సౌతాఫ్రికా జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మార్చి 18 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలు లేకుంటే అసలు ఐసోలేషన్ అవసరమే లేదని ప్రకటించింది. స్కూళ్లలో భౌతిక దూరం ఉండాలనే నిబంధన కూడా ఎత్తివేసింది.
దక్షిణాఫ్రికా జట్టుకు కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే మంచి కిక్ ఇచ్చింది.
చివరి వరకు పోరాడినా ప్రయోజనం లేకపోయింది. గెలుపు అందినట్టే అంది చేజారింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది.
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. 63 బంతుల్లో 50 పరుగులు చేశాడు కోహ్లి. వన్డే కెరీర్ లో విరాట్ కు ఇది 64వ..
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్.. వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇలా క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. అలా ఔటయ్యాడు. తొలి బంతికే పంత్ డకౌట్ అయ్యాడు.
దేశంలో లక్షలాది కోవిడ్ కేసులు నమోదు అవుతున్నా..దాదాపు లక్షమంది చనిపోయినా లాకౌడౌన్ విధించేది లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం.కనీసం క్వారంటైన్ ఆంక్షలు కూడా లేవంటోంది.
టీమిండియా.. సౌతాఫ్రికాల మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. ఇకపై ఫోకస్ అంతా వన్డే సిరీస్ వైపే. బుధవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న సిరీస్