Home » South Africa
టీమిండియా ఏడు వికెట్ల తేడాతో కేప్ టౌన్ వేదికగా మూడో టెస్టులో ఓటమికి గురైంది. దాంతో తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలని అనుకున్న కోహ్లీసేనకు నిరాశే మిగిలింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్ పరాజయం మూటగట్టుకుంది. 1-1తో ఉన్న దశలో మూడో మ్యాచ్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాను విజయం వరించింది.
దక్షిణాఫ్రికాలో కొవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ కారణంగా ఆరు వారాలుగా నమోదవుతున్న కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేసుల తీవ్రతలో తగ్గుదల లేకపోగా ఎటువంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.
. ఫైనల్ ఇన్నింగ్స్ 37వ ఓవర్ లో అడిగిన రివ్యూ రస్సె వాన్ డెర్ డస్సెన్ కు అనుకూలంగా వెళ్లింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో మరోసారి కూల్ నెస్ కోల్పోయాడు.
కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్ననిర్ణయాత్మక మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సఫారీల ముందు..
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్ సెన్సేషన్ పంత్ సెంచరీ బాదాడు.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. పుష్పలో బన్నీ చెప్పే డైలాగ్.. తగ్గేదేలే.. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది.
ఇప్పటికే కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు క్రికెట్ లోనూ కరోనా కల్లోలం రేగింది. టీమిండియా ఆల్ రౌండర్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.
జోహన్నెస్బర్గ్లోని వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు భారత జట్టు రెండో ఇన్నింగ్స్ను 266 పరుగులకు ముగించింది.