Home » south Andaman Sea
Weather Report : వేసవిలో ఉక్కపోతతో అల్లల్లాడుతున్న భారతావనికి వాతావరణ కేంద్రం (IMD) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతు పవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నాయి.
పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడనుందని, ఆగ్నేయ బంగళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం..అనంతరం బలపడి...తుపాన్ గా మారితే..దీనికి ‘జవాద్’ అనే పేరు పెట్టాలని యోచిస్తున్నారు.
ఎండలు మరిన్ని రోజులు భరించాల్సిందే. ఎందుకంటే రుతుపవనాలు ఈసారి కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నైరుతి రుతు పవనాలపైనే రైతులకు కీలకం. వర్షాలు పడితే..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. అయితే..దేశంలోకి ఈ �