Home » SOUTH KASHMIR
విద్యుత్ సరఫరాకు కృషిచేసిన అధికారులకు గ్రామస్తులు సన్మానం చేశారు. తొలిసారి ఇళ్లలో బల్బులు వెలుగడాన్ని చూసినవారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామస్తులు మొబైల్ ఫోన్ల చార్జింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ �
భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అమర్చుతున్న ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నాయి దళాలు. తాజాగా జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి.
విద్యార్ధులు చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలనే ఉద్ధేశ్యంతో సైనికులు ఓ బస్టాండ్ ను లైబ్రరీగా మార్చేశారు. దక్షిణ కశ్మీర్లో ఉపయోగం లేకుండా ఉన్న బస్ స్టాండ్ ను విద్యార్ధుల కోసం లైబ్రరీగా మార్చేశారు
పక్కనే ఉన్న పొరుగు దేశాలు పాకిస్థాన్, చైనా.. ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు తరచూ ప్రయత్నిస్తున్నాయి. ముందుగా చైనా భారతను సరిహద్దుల్లో దాడులతో రెచ్చగొడుతుంటే… ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే తరహాలో సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. రెండు దేశ
పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారి మహ్మద్ ఉమేర్ ఇంకా కాశ్మీర్ లోనే ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జైషే మహమద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్..సోదరుడి కొడుకైన ఉమేర్.. అఫ్గానిస్తాన్ లో ట్రెయినింగ్ పొంది దాడికి పథక రచన చేశాడని తెలిపారు.దాడి