south state Mps

    PM Modi: సౌత్ ఎంపీలతో పీఎం మోదీ సమావేశం

    December 15, 2021 / 08:06 AM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకే బుధవారం ఆయా రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని నివాసంలో ఉదయం 9:30 గంటలకు ఎంపీలతో అల్పాహార విందు భేటీ కానున్నారు.

10TV Telugu News