Home » Southampton
యూకే ప్రధాని రిషి సునక్ జరుపుకున్న దీపావళి వేడుకలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఓ హిందూ దేవాలయంలో తన కుటుంబంతో కలిసి రిషి సునక్ ఈసారి దీపావళి జరుపుకున్నారు.
రైలులో ప్రయాణించే అవకాశం ఉన్నా దానికి కూడా హెలికాప్టరా? రైలులో ప్రయాణిస్తే గంటలో చేరుకోవచ్చుగా..దానికి హెలికాప్టర్ ఎందుకంటూ విమర్శలు.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నిలకడగా ఆడుతున్నారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్లో జరుగుతోంది. మొదటి రోజు ఆట వర్షం కారణంగా ఆగిన ఆట.. రెండవ రోజు కొనసాగుతుంది.
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. సౌతాంప్టన్లో జరగాల్సిన ఈ మ్యాచ్ మొదటిరోజు వర్షం కారణంగా టాస్ కూడా పడకుండా ముగిసింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద మ్యాచ్గా భావిస్తోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సౌతాంప్టన్లో ఇవాళ(18 జూన్ 2021) మధ్యాహ్నం జరగాల్సి ఉండగా.. మ్యాచ్ ఆగే పరిస్థితి కనిపిస్తుంది. ఊహించినట్టే.. కోట్లాదిమంది అభిమానుల ఆశలపై వరుణుడు వర్షం క
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. సౌథాంప్టన్ స్టేడియంలో గురువారం ఉదయం కోహ్లీ టీమ్ సందడి చేసింది. నెట్ సెషన్స్లో క్రికెటర్లు అదరగొట్టారు. ఎంతో ఉత్సాహంతో ఎక్స్ర్సైజ్, ప్రాక్టీస్ చ�
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ చేరుకుంది. సౌతాంప్టన్లోని ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది.