special officers appointed

    విదేశాలనుంచి ఏపీ కి వచ్చిన వారిపై పూర్తి పర్యవేక్షణ

    March 23, 2020 / 02:58 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానిక ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.  విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన వారిని పూర్తి  పర్యవేక్షణలో ఉంచే విధంగా  అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.  విదేశాలనుంచి వచ్చిన వారిని పర్యవేక్షించటాన�

10TV Telugu News