Home » special pujas
హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో మైహోం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మైహోం భూజా దేవాలయ ప్రారంభోత్సవం వైభోవంగా జరుగుతోంది. బుధవారం (జూన్ 24,2021) నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు కన్నుల పండగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారివారి ఆధ్వ�