Home » special temple council
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రభుత్వం యాదాద్రికి ప్రత్యేక ఆలయ మండలిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు జరిపినట్లు సమాచారం.