Home » Specila Status
అమరావతి : ఎన్నికల ప్రకటన ఇంత తొందరగా వస్తుందని ఏపీ బీజేపీ అంచనా వేయలేకపోయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని తెలిసి నిర్ఘాంతపోయింది. దీంతో బీజేపీ ప్లాన్ అంతా తారుమారైంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థా�
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యాన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ కన్వీనర్ గా చేపట్టిన”ఆంధ్రుల జనఘోష యాత్ర ” ఢిల్లీ చేరుకుంది. ఉత్తరాంధ్ర వాసుల�
పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను విస్మరించి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వటంలో కేంద్రం మోసం చేస్తోందని, రాష్ట్రాల హక్కులు కాపాడు కోవాలంటే ఎంపీల సంఖ్యాబలం పెరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.