-
Home » spectators
spectators
Ind vs SL: కోహ్లీ 100వ టెస్టు కోసం.. స్టేడియాల్లోకి అభిమానులు
ఇండియా.. శ్రీలంకల మధ్య జరిగే తొలి టెస్టు బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీకి వందో టెస్టు. ఈ మ్యాచ్ ను ప్రేక్షకుల ముందు నిర్వహించేందుకు పూర్తి స్థాయి పరిమితులు అందాయి.
IND vs WI: 20వేల మంది వరకూ ఓకే.. మూడో టీ20కి బీసీసీఐ పర్మిషన్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మూడో టీ20కి బీసీసీఐ ప్రత్యేక అనుమతులిచ్చింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సభ్యులు చర్చలు జరిపి 20వేల మంది స్టేడియానికి రావొచ్చని వెల్లడించారు.
Tokyo Olympics : టోక్యోలో కొవిడ్ ఎమర్జెన్సీ : ఈసారి ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్
జపాన్ కరోనా వైరస్ డెల్టా వేరియంట్ (Delta Variant) విజృంభిస్తోంది. రోజురోజుకీ డెల్టా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జూలై 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ సమరం ప్రారంభం కానుంది.
143ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్ ఇదే తొలిసారి
కొద్ది నెలల క్రితం క్రికెట్ గ్రౌండ్ లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరగడం ఊహకు కూడా రాలేదేమో. కానీ, ప్రస్తుతం హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అదే జరిగేలా ఉంది. నాలుగు నెలల నిరీక్షణ తర్వాత ఇంగ్లాండ్-వెస్టిండీస్ ల మధ్య �