spectrum auction

    5G spectrum: రూ.1.5 లక్షల కోట్లు దాటిన 5జీ స్పెక్ట్రమ్ వేలం..

    July 31, 2022 / 09:53 PM IST

    ఆరు రోజుల్లో 37 రౌండ్ల 5జీ స్పెక్ట్రం వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,50,130 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వేలం ప్రక్రియ 38వ బిడ్ నుండి సోమవారం కూడా కొనసాగుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ప్రకటించారు.

    5జీ స్పెక్ట్రం వేలానికి కేబినెట్ ఆమోదం

    December 16, 2020 / 03:55 PM IST

    Cabinet gives nod to next round of spectrum auction స్పెక్ట్రం వేలం విషయంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి గురువారం(డిసెంబర్-16,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​ స్పష్టం చేశారు. 20 సంవత్సరాల వ్యాలిడిటీ పీరియ�

10TV Telugu News