Home » SpiceJet Passengers Boil
ఢిల్లీ నుంచి దర్బంగా వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఏసీ పని చేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విమానంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకుపైగా ఉందని చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు పడ్డ బాధ వర్ణనాతీతం.