spokesperson Vikalp

    Operation Prahar : మావో–భద్రతా బలగాల మధ్య ఆకాశం యుద్ధం మొదలైందా?

    April 22, 2021 / 09:46 AM IST

    ఆపరేషన్‌ ప్రహార్‌లో భాగంగా తమపై భద్రతా బలగాలు డ్రోన్‌ దాడులు చేశాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రతినిధి వికల్ప్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం వికల్ప్‌ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.

10TV Telugu News