Home » Sports Minister Anurag Thakur
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిని మహిళా అభ్యర్థి చేపట్టాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ డబ్ల్యూఎఫ్ఐలో ఉండకూడదని, అతన్ని అరెస్టు చేయాలనే డిమాండ్లను అమిత్ షా వద్ద రెజ్లర్లు ప్రస్తావించారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.
శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెండోదఫా చర్చలు జరిపారు. సుమారు 7గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. చర్చలు సఫలం కావడంతో విచారణ పూర్తయ్యే వరకు రెజ్లర్లు తమ నిరసనకు తాత్కాలిక వి�
వచ్చే ఐసీసీ ప్రపంచ కప్లో అన్ని అగ్రశ్రేణి జట్లు పాల్గొంటాయని, అందులో పాకిస్థాన్ కూడా ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం పదేళ్లకు సరిపడ మెగా ఈవెంట్ల ప్లానింగ్ చెప్పేసింది. అందులో పాకిస్తాన్ వేదికగా 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ హైలెట్ గా నిలిచింది.