Home » spot admissions
ఆగస్టు 20వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉన్న 11 వేలకు పైగా సీట్ల కోసం ఈ ఏడాది ఈసెట్ కు 23 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఎంసెట్ ఎగ్జామ్ రాయనివారికి, క్వాలిఫై కానివారికి గుడ్ న్యూస్. స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఇంజినీరింగ్ లో చేరే అపూర్వ అవకాశం కల్పించారు. ఎంసెట్లో క్వాలిఫై అయినవారు కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందగా, మిగిలిన సీట్లను ఎంసెట్ �