Home » SPs
SEC Nimmagadda Ramesh Focus on AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ దూకుడు మీదున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ స్పెషల్ ఫోకసే పెట్టారు. మరి నిమ్మగడ్డ తీసుక
ఏపీలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదివారం(సెప్టెంబర్ 13,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి కీలక సూచనలు చేశారు. మతపరమైన అంశాల పట్ల పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని డీజీపీ చెప్పారు. అలాగే ఆలయాలు, ప్రార్థనా మంద�
2018 సంవత్సరానికి పద్మశ్రీల ప్రకటన 15,700ల అప్లికేషన్స్ 85మంది ఎంపిక..ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నలుగురు వ్యాపార దిగ్గజాలకు పద్మశ్రీ అవార్డ్ ఢిల్లీ : 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2018కి గాను 112 మందికి పద్మ అవార్డులను ప్రకటిం
హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలకు భారీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ న�