sramik

    శ్రామిక్ ప్రత్యేక రైలు టాయిలెట్ లో మృతదేహం

    May 29, 2020 / 12:49 PM IST

    ఉత్తరప్రదేశ్ లోని శ్రామిక్ స్పెషల్ రైలు టాయిలెట్ లో మృతదేహం లభ్యమైంది. రాష్ట్రంలోని ఝాన్సీ రైల్వేస్టేషన్ లో రైలును శుభ్రం చేస్తున్న సమయంలో శ్రామిక్ ప్రత్యేక రైలులోని టాయిలెట్ లో ఓ వ్యక్తి శవాన్ని గుర్తించారు. 45 ఏళ్ల వ్యక్తి గోరక్ పూర్ కు వ�

10TV Telugu News