Home » sreenivasulu
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండల తహసీల్దార్ శ్రీనివాసులు నిన్న(జూన్ 29,2020) ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు సమీపంలోని ముళ్లపొదల్లో ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. �