Home » srh
ఢిల్లీ పోరాటం ఫలించింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు పృథ్వీ… పంత్ మెరుపులు కురిపించారు. ఓపెనర్ షా (56; 38 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) శుభారంభాన్ని నమోదు చేయడంతో చేధన సులు�
ఐపీఎల్ సాధారణ ప్లేయర్లను సైతం స్టార్ ప్లేయర్లుగా మారడానికి చక్కని వేదిక. ప్లేయర్లతో పాటు స్టేడియానికి మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను సైతం సెలబ్రిటీలను చేసేస్తుంది. ఈ క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల
ఐపీఎల్ 2019 సీజన్ ప్లేఆఫ్ రేసు అర్హత సాధించడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమికి గురైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 4వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూర�
ఎట్టకేలకు బెంగళూరు టాస్ గెలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఉత్కంఠభరితమైన పోరులో కొద్దిపాటి వ్యత్యాసంతో ముంబై ఇండియన్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గురైంది. లక్ష్య చేధనకు దిగి మ్యాచ్ టైగా ముగించిన సన్రైజర్స్కు సూపర్ ఓవర్లో ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఆసాంతం మనీశ్ పాండే వీరోచిత పోరాటం చేసినా ఫ�
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ రేసుకు బెర్త్ కన్ఫామ్ చేసుకున్న మూడో జట్టుగా ముంబై నిలిచింది. చెన్నై, ఢిల్లీ తర్వాత ముంబై 16 పాయింట్లతో రేసులో ఉండగలిగింది. 163 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా హ�
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిలకడైన బ్యాటింగ్ తీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో హైదరాబాద్కు 163 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్గా దిగిన డికాక్ మ్యాచ్ ముగిసేంతవరకూ నాటౌట్గా నిలిచి హాఫ్ సె�
ఐపీఎల్ 12వ సీజన్లో ఎనిమిది ఫ్రాంచైజీలు 12మ్యాచ్లు ఆడేశాయి. ప్లే ఆఫ్రేసులో అర్హత దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ర్, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ 1, 2 స్థానాల్లో నిలిచాయి. తర్వాతి రెండు మ్యాచ్ల ఫలితాలు నిరాశపర్చినా ప్లే ఆఫ్కు పక్కా చేసేస�
ఐపీఎల్ 2019లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై భారీ తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ గెలవడానికి డేవిడ్ వార్నర్ మరోసారి కారణమైయ్యాడు. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఎనిమిదో హాఫ్ సెంచరీ నమోదు చేసుకోకపోవడంతో పాటు �
213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది.