Home » srh
ప్లే ఆఫ్ రేసులో సన్రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు 213 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.
ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 48వ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు హైదరాబాద్.. పంజాబ్ లు హోరాహోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అనంతరం పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన�
రాజస్థాన్ చేతిలో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. 161పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ చక్కటి ప్రదర్శన చేయగలిగింది. బ్యాట్స్మెన్ అజింకా రహానె(39), లియామ్ లివింగ్ స్టోన్(44), సంజూ శాంసన్(48), స్టీవ్ స్మిత్(22), ఆష్టన్ టర్నర్(3)పరుగ
సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటారు. సన్రైజర్స్ హైదరాబాద్ 8వికెట్లు పడగొట్టి 160పరుగులకే కట్టడి చేయగలిగారు. మనీశ్ పాండే(61; 36బంతుల్లో 9ఫోర్లు) బాది జట్టులో హైస్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, ఒషానె థామస్, శ్రేయాస్ గోపాల�
ఐపీఎల్ 2019లో దాదాపు లీగ్ మ్యాచ్లు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రమంలో ప్రతి జట్టు ఫలితాలు నువ్వానేనా అన్నట్లు తయారవడంతో రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్�
వరల్డ్ కప్ ఎఫెక్ట్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్పై పెను ప్రభావమే చూపిస్తుంది. స్టార్ ప్లేయర్లు అయిన విదేశీ ప్లేయర్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్ పిలుపు మేర లీగ్ను వీడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్-బితో సిద్ధమైపోయాయి. వరల్డ్ కప�
చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైను చిత్తుగా ఓడించిన హైదరాబాద్ మరోసారి అదే పునరావృతం చేయాలన
సీజన్ ఆరంభం నుంచి అందుబాటులో లేని ప్రతి మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించిన భువనేశ్వర్ కుమార్ మరో సారి కెప్టెన్ పగ్గాలు చేపట్టనున్నాడు. అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న షకీబ్ అల్ హసన్కు జట్టులో..
ఐపీఎల్ అంటే పడిచచ్చే అభిమానులే కాదు.. జాతీయ జట్టుతో పాటుగా ప్రాధాన్యమిచ్చే ప్లేయర్లు ఉన్నారనిపించాడు ఆ క్రికెటర్. వరల్డ్ కప్ టోర్నీ కోసం క్యాంప్తో హాజరుకావాలని షకీబ్ అల్ హసన్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పిలుపునిచ్చింది. వరల్డ్ కప్క�
సన్రైజర్స్ హైదరాబాద్ పరుగుల యంత్రం.. జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్లోనూ 500పరుగులు బాదేశాడు. తాను ఆడిన ప్రతి సీజన్లో 500పరుగుల కంటే ఎక్కువ సాధించే వార్నర్ ఈ సారి కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఏప్రిల్ 21 ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన కోల్కతా మ్య�