-
Home » Sri Lanka
Sri Lanka
టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ఘోర వైఫల్యం.. హెడ్ కోచ్ సనత్ జయసూర్య కీలక నిర్ణయం.. ఇక చాలు, తప్పుకుంటా..
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) నుంచి శ్రీలంక నిష్ర్కమించగానే హెడ్ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా చేశారు.
పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీతో చెలరేగాడు.
కీలక మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫర్హాన్ సెంచరీ.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే
సెమీస్ రేసు నుంచి లంక జట్టు ఇప్పటికే నిష్ర్కమించింది. అయితే ఆఖరి మ్యాచ్లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
అలా జరగదు.. ఇలా జరగదా.. ఏంది సెహ్వాగ్ నువ్వు చెప్పేది.. పాక్ ఇజ్జత్ ఇలా తీసేసావు ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో (T20 World Cup 2026 ) భాగంగా శనివారం పల్లెకెలె వేదికగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
శ్రీలంక ఖేల్ ఖతం.. పాకిస్థాన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన కివీస్.. ఇక ఇంటికే..!
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో పాకిస్థాన్ జట్టు సెమీస్ అవకాశాలు క్లిష్టతరంగా మారాయి.
పాకిస్థాన్ జట్టుకు సెమీఫైనల్లోకి వెళ్లే ఛాన్స్ ఇంకా ఉందా? ఇలా జరిగితే ఛాన్స్ ఉంటుంది..
Pakistan : గ్రూప్ -2 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు సెమీ ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. మరో బెర్త్ కోసం శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి.
వర్షం కారణంగా గ్రూప్-బి మ్యాచ్లు అన్ని రద్దైతే..! సెమీస్కు చేరుకునే రెండు జట్లు ఇవే..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) వర్షం కారణంగా గ్రూప్-బిలో షెడ్యూల్ చేయబడిన మ్యాచ్లు వర్షం వల్ల రద్దు అయితే సెమీస్ చేరుకునే జట్లను ఏ విధంగా నిర్ధారిస్తారు అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
శ్రీలంక చేతిలో ఓడిపోయినా.. సూపర్-8కు అర్హత సాధించేందుకు ఆస్ట్రేలియాకు మిగిలి ఉన్న ఏకైక దారి ఇదే?
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) శ్రీలంక చేతిలో ఓడిపోయి సూపర్-8 అవకాశాలను ఆస్ట్రేలియా సంక్లిష్టం చేసుకుంది.
టీ20 ప్రపంచకప్లో ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు శ్రీలంకకు భారీ షాక్..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026 ) భాగంగా ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది.
భార్య, కొడుకుతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరో నిఖిల్.. ఫొటోలు చూశారా..?
హీరో నిఖిల్ సిద్దార్థ తాజాగా తన భార్య, కొడుకుతో కలిసి శ్రీలంకకు వెకేషన్ కి వెళ్ళాడు. అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.