Home » Sri Lanka Crisis
: ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం నుంచి పారిపోయిన విషయం విధితమే. ఆయన సింగపూర్లో కొద్దికాలంగా ఉండి అక్కడి నుంచి ఇప్పుడు థాయ్ లాండ్ వచ్చినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స తిరిగి శ్రీలంక వస్తున్నారట.. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న ఆయన అక్కడి నుండి నేరుగా దేశానికి వస్తారంట.. ఈ విషయాన్ని ఆ దేశ క్యాబినెట్ అధికార ప్రతినిధి బందుల గుణవర్ధన మంగళవారం మీడియాతో అన్నారు. అయితే ఆయన ఏ తేదీ
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమెసింఘె అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సామాజికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు గానూ సోమవారం నుంచే అమలు చేయనున్నారు.
శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
బుధవారం ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కార్యాలయం వద్ద వేలాదిమంది ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకపక్క ఆందోళన ఉధ్రిక్తతకు దారితీస్తున్న క్రమంలో మరోపక్క ఓ జంట ముద్దులు పెట్టుకుంటూ తమ నిరసనను తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల�
రాజపక్స కుటుంబం ఇప్పుడు లంక నుంచి పారిపోయింది.. కాదు కాదు లంకేయులంతా కలిసి వెళ్లగొట్టారు. మరి ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి.. రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది.. రాజపక్స కుటుంబాన్ని జనాలు మళ్లీ నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా.. శ్రీలంక రాజకీయం ఎ�
గొటబయ రాజపక్స.. పేరు మాత్రమే కాదు.. వీరత్వానికి బ్రాండ్. ఐతే ఇది మొన్నటివరకు మాట. ఇప్పుడు ఆ పేరు చెప్తేనే మంటలు రాజుకుంటున్నాయ్. పిడికిళ్లు లేస్తున్నాయ్. యుద్ధ వీరుడు కాస్త.. దేశంపాలిట విద్రోహిగా మారారు.
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గొటబాయ దేశం విడిచిన కొద్ది గంటల్లోనే.. తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు.
మరికొద్ది గంటల్లో రాజీనామా చేయాల్సిన గొటబాయ దేశం నుంచి చడీచప్పుడు లేకుండా మాల్దీవులకు పరారైనట్లు వైమానికదళ అధికారి ఒకరు వెల్లడించారు.
రాజపక్సె కుటుంబంపై జనాలు భగ్గుమంటున్నారు. నిజానికి కరోనా పరిస్థితులు... రష్యా, యుక్రెయిన్ యుద్ధమే ఆ దేశ సంక్షోభానికి కారణమని కొందరు అభిప్రాయపడుతున్నా.. కుటుంబ పెత్తనమే ఆ చిన్న దేశం కొంప ముంచింది..రాజపక్సె కుటుంబంలోని నలుగురు.. శ్రీలంకను సర్వ�