Home » Sri Lanka
గ్రూప్ 1లో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి.
సెప్టెంబర్ 2 నుంచి ఆసియా కప్ -2023 క్రికెట్ టోర్నీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీ వేదికను పాకిస్థాన్ నుంచి శ్రీలంకకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్గా శ్రీలంక ఆటగాడు ప్రభాత్ జయసూర్య.ఘనత సాధించాడు. గాలె వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో టెస్టులో పాల్ స్టిర్లింగ్ను ఔట్ చేయడం ద్వారా జయసూర్య ఈ రికార్డును అందుకున్నా�
ఇటీవల శ్రద్ధాదాస్ శ్రీలంకకు వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఓ ఫారెస్ట్ కి వెళ్లి వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేసింది. దీంతో ఆ ఫారెస్ట్ లో వైల్డ్ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ శ్రద్ధాదాస్ ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లు, టీవీ షోలతో బిజీగా ఉంది. తాజాగా షూట్స్ కి గ్యాప్ రావడంతో ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంక వెకేషన్ కు వెళ్ళింది. శ్రీలంకలో ఎంజాయ్ చేస్తూ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది శ్రద్ధా.
గాలె వేదికగా శ్రీలంక, ఐర్లాండ్ జట్లు మొదటి టెస్టులో తలపడుతున్నాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. దినేశ్ చండీమాల్ 18, ప్రబాత్ జయసూర్య 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఏకంగా తన దేశపు జంతువుల్ని కూడా అమ్మేసుకోవటానికి సిద్ధపడుతోంది. శ్రీలంకలో మాత్రమే కనిపించే అరుదైన కోతుల్ని లంక ప్రభుత్వం చైనాకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది.చైనా అడిగింది..లంక ఇవ్వాలని యోచిస్త�
ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నెల తొమ్మిదో తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగాల్సి ఉంది. కానీ, నిధుల కొరత వల్ల దాన్ని ఈ నెల 25కు వాయిదా వేశారు. గతేడాది ఫిబ్రవరి 21-24 మధ్య బ్యాలెట్ పత్రాలను ముద్రించడానికి శ�
టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంక, ఒమన్, యుఏఈ లేదా ఇంగ్లాండ్లోని మైదానాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏ దేశంలో భారత్ జట్టు ఆసియా కప్లో ఆడుతుందనేది ఇప్పటి వరకు ఫైనల్ కాకపోయినప్పటికీ, ఎక్కువశాతం యూఏఈ మైదానాల్లో టీమిండియా మ్యాచ్ �
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుత ఫామ్లో ఉన్న మిలియమ్సన్ శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు.