Home » Sri Lanka
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. కివీస్ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ డబుల్ సెంచరీల మోతమోగించారు. దీంతో న్యూజిలాండ్ రెండో రోజు ఆటలో మొదటి ఇన్నింగ�
పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీస్తుందా? పాక్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం దేనికి సంకేతం. దాయాది మరో శ్రీలంకలా మారనుందా? అంటే, అవుననే సంకేతావు వెలువడుతున్నాయి. అమెరికా డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోవటం �
అప్పుల్లో కూరుకుపోయిన తమ దేశానికి సాయం చేస్తున్నందుకు భారత్ కు శ్రీలంక కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది 31 వేల కోట్ల రూపాయల క్రెడిట్ లైన్ ఇచ్చి భారత్ చాలా సాయం చేసిందని చెప్పింది. అలాగే, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సహకరిస్తామని అంతర్జ�
India vs sri lanka 3rd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి శ్రీలంక ముందు ఉన్న ఒకే ఒక్క దారి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతును కోరడమేనని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. ద్రవ
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.
తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలకంతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
శ్రీలంకలో రవాణా వ్యవస్థని మెరుగుపర్చే ఉద్దేశంతో ఈ పని చేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని అక్కడి అధికారులకు అందజేశారు. మొత్తం 500 బస్సుల్ని అందజేయాలని భారత్ నిర్ణయించింది. మిగతా బస్సుల్ని కూడా దశలవారీగా అందిస్తారు.
రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడి సెంచరీ బాదాడు. దీంతో శ్రీలంక ముందు భారత్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నేట�
భారత్, శ్రీలంక మధ్య రాజ్కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఓట్ అయ్యాడు. దిల్షాన్ మదుశంక బౌలింగ్ లో ధనంజయకు క