Home » Sri Lanka
శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో అఫ్గానిస్థాన్లో సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు కొట్టుకున్న విషయం తెలిసిందే. పాక�
మైదానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ శ్రీలంక జెండాను పట్టుకుని ప్రేక్షకులకు చూపుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆసియా కప్ లో భాగంగా నిన్న పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచులో శ్రీలంక 23 పరుగులతో విజయ
ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్-శ్రీలంక తలబడుతోన్న సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భానుక రాజపక్స 54 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే, భానుక రాజపక్స బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో బంతి ప్యాడ్లకు తగిలినట్లు అనిపి�
ఆసియా కప్ లో భాగంగా దుబాయి వేదికగా శ్రీలంకతో తలపడుతోన్న టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 6 పరుగులకే వెనుదిరగగా, ఆ తర్వాత కొద్ది సేపటికే విరాట్ కొహ్లీ మూడు బంతులు వృథా చేసి, డకౌట్ అయ్యాడు. క్రీజులో ఉన్న రోహిత్
ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచులో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. తొలి రెండు మ్యాచుల్లో వరుసగా పాకిస్
ఆసియా కప్, సూపర్-4లో నేడు ఇండియా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇండియా ఫైనల్ చేరే అవకాశాలుంటాయి.
గొటబాయ రాజపక్స థాయిలాండ్ లోని ఓ హోటల్ నుంచి బయలుదేరి శ్రీలంక చేరుకున్నారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. గొటబాయ రాజపక్సకు శ్రీలంక ప్రభుత్వం భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. కాగా, జూలై రెండో వారంలో శ�
తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న భారత్ పొరుగు దేశం శ్రీలంక విదేశీ మారక ద్రవ్యం కొరత ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే.
: ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం నుంచి పారిపోయిన విషయం విధితమే. ఆయన సింగపూర్లో కొద్దికాలంగా ఉండి అక్కడి నుంచి ఇప్పుడు థాయ్ లాండ్ వచ్చినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది.
భారత అభ్యంతరాల్ని పట్టించుకోకుండా చైనా నౌక శ్రీలంకలోని హంబన్తోట పోర్టుకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఈ నౌక శ్రీలంక తీరంలో అడుగుపెట్టింది. మన రక్షణ వ్యవస్థ ఈ నౌక నిఘా పరిధిలోకి వస్తుందని అంచనా.