Home » Sri Lanka
తుపాకులు, లాటీలు పట్టుకుని వచ్చాయి భద్రతా బలగాలు. వారిని చూసి ఆందోళనకారులు పారిపోతున్నారు. అయితే, ఓ బామ్మ మాత్రం ఎలాంటి భయం లేకుండా నిలబడింది. ఆందోళనకారులు అందరూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, వారి చేతుల్లో రాళ్ళు కూడా
రణిల్ విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి నిర్వహించిన కేబినెట్ సమావేశం ఇది. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రధాని కార్యాలయం, అధ్యక్ష సెక్రటేరియట్, పాఠశాలలలో కార్యకలాపాలను వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారం
తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అత్యంత దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగదు కొరతకు తోడు భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అక్కడి ప్రజా జీవనాన్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం పెట్రోల్
శ్రీలంక కొత్త ప్రధానిగా దినేశ్ గుణవర్ధన ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఇటీవల ఎన్నికైన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు రణిల్ విక్రమసింఘే ప్రధానిగా, కొన్ని రోజులుగా తాత్కాలిక అధ్య
శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్ను యూఏఈకి మార్చారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా హింసాత్మక ఘ
రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం వచ్చిందన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని కేంద్రం కూడా చెప్పిందన్నారు. అప్పులతో శ్రీలంక దివాలా తీసిందని, పాలకులు పారిపోయే పరిస్ధితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. శ్రీలంక పరిస్ధితులే రాష్ట్రం�
శ్రీలంక నుంచి వచ్చే పర్యాటకులకు సాధారణంగా తాము 30 రోజుల ఎస్టీవీపీ ఇస్తామని చెప్పారు. అయితే, ఆ కాలపరిమితిని పొడిగించుకోవాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. సందర్భాన్ని బట్టి ఆయా దరఖాస్తులకు ఆమోదముద
సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నిక జరిగింది. అధికార పార్టీ ఎస్ఎల్పీపీ సభ్యులు పార్లమెంటులో అధికంగా ఉండడం, వారు విక్రమసింఘేకు మద్దతు ఇవ్వడంతో ఆయన గెలిచారు. శ్రీలంక ఎనిమిదవ అధ్యక్షుడిగా ఆయన కొనసాగనున్నారు. అధ్యక్ష ఎన్నిక బరి
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్లో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆ దేశ చరిత్రలో దేశాధ్యక్షుడి కోసం పార్లమెంట్లో ఎన్నిక జరగడం చరిత్రలో ఇది మొదటిసారి. శ్రీలంక అధ్యక్ష �
తమ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికైనా శ్రీలంకకు సాయం చేయడం ఆపొద్దని ఇండియాను కోరారు ఆ దేశ ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస. భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, దేశంలోని రాజకీయ పార్టీలు, భారత ప్రజలను ఆయన వేడుకున్నారు.