Home » Sri Lanka
ఒకప్పుడు అభివృద్ది కాంతులతో కళకళలాడిన లంక.. ఇప్పుడు నిత్యావసరాల లేని దుస్థితికి చేరిందంటే రాజపక్సే కుటుంబ పాలన ఎంత చెత్తగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు టూరిస్టులతో కిక్కిరిసిన ద్వీపం.. ఇప్పుడు ఆకాలి బాధలకు కేరాఫ్గా మారిపోయింది.
శ్రీలంకలో శాంతిభద్రతలు నెలకొనేలా సాయుధ బలగాలకు, పోలీసులకు మద్దతుగా నిలవాలని శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర శిల్వ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటోన్న వేళ ప్రజలకు ఆ దేశ ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వా పలు సూచనలు చేశారు. రాజకీయ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశం ప్రస్తుతం ఉందని �
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ అందరిని విస్మయానికి గురి చేసింది. బంతి ఎక్కడ పడిందో తెలుసా..
శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సోమవారం నుంచి శ్రీలంకలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూత పడనున్నాయి. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే విద్యార్�
శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.
ఇండియన్ వ్యాపారవేత్త బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుకు 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని భారత ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని అంటున్నారు శ్రీలంక ఉన్నతాధికారి. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ఒత్తిడి తెచ్చారని శుక్�
Wickremesinghe: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక విదేశీ సాయం కోసం ఎదురుచూస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాపై పాశ్చాత దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా సహా పాశ్చాత దేశాలు ముడి చ
పొరుగు దేశం శ్రీలంక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆర్ధిక సంక్షోభంతో ఆహార పదార్ధాలను సైతం కొనుక్కోలేని పరిస్ధితిలో ప్రజలు అల్లాడి పోతున్నారు.
శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది.