Home » Sri Lanka
శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్ధిక సహకారం తదుపరి చర్యలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు వివరించనున్నారు. శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డిఎంకె, ఎఐఎడ
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమెసింఘె అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సామాజికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు గానూ సోమవారం నుంచే అమలు చేయనున్నారు.
ఒకవేళ రణిల్ అధ్యక్షుడిగా గెలిస్తే.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక... విపక్ష నేత సాజిద్ ప్రేమదాస కూడా రేసులో ఉన్నారు. కానీ అధ్యక్షుడిగా ఆయన సొంతంగా గెలవలేరు. అందుకు కావాల్సిన బలం పార్లమెంట్లో ఆయనకు లేదు. మాజీ జర్నలిస్ట్, SLPP సీన�
శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయాలని శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయిన గొట�
ప్రైవేటు పర్యటన నిమిత్తం శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తమ దేశానికి వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తనకు శ్రీలంకలో ఆశ్రయం ఇవ్వాలని ఆయన కోరలేదని, అలాగే తాము ఇవ్వలేదని స్పష్టం చేసిం
శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టీ20 ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే, ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుతం శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో ఈ టోర్నమెంటు జరుగుత�
పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండడంతో శ్రీలంక మిలటరీ కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. శ్రీలంక వ్యాప్తంగా అశాంతి నెలకొనడంతో ఇవాళ కొలంబోలో మిలటరీ వాహన�
ప్రజల నిరసనలను తట్టుకోలేకి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు దేశం వదిలి పారిపోయినా నిరసనల తాకిడి తప్పలేదు. శ్రీలంకను వదిలి రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మాల్దీవులకు పారిపోయిన గొటబయకు మాల్దీవుల్లో కూడా నిరసనల వెల్లువ తప్పలేదు. మాల్దీవుల
శ్రీలంకలో మరోసారి అత్యవసర పరస్థితి నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో అక్కడి ప్రజలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. దేశంలో పలు ప్రదేశాల్లో హింసాత్మక ఆందోళనల జరుగుతున్న క్రమంలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత�
మరికొద్ది గంటల్లో రాజీనామా చేయాల్సిన గొటబాయ దేశం నుంచి చడీచప్పుడు లేకుండా మాల్దీవులకు పరారైనట్లు వైమానికదళ అధికారి ఒకరు వెల్లడించారు.