Home » Sri Lanka
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సాయంపై కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ ప్రశంసలు కురిపించారు. శ్రీలంకకు ధైర్యాన్ని ఇచ్చేలా ఆ దేశానికి ఉదారభావంతో భారత్ ఎన్నో రకాలుగా సాయం చేస్తోంద�
ఇండియాకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (LIOC) శ్రీలంకలో 50 కొత్త ఫ్యూయెల్ స్టేషన్లు ఓపెన్ చేసేందుకు ఆ దేశం అనుమతులిచ్చింది. ఇందన సంక్షోభంతో సతమతమవుతున్న దేశానికి సాయం చేసేందుకే ఈ ప్రయత్నం చేసింది.
హిందూమహాసముద్రంలో మోహరించి..భారత క్షిపణుల పరిశోధనలపై నిఘా ఉంచాలనుకున్న చైనాకు శ్రీలంక తాత్కాలికంగా చెక్ పెట్టింది. ఆపత్కాలంలో అన్నీతానై ఆదుకుంటున్న భారత్ను ఇబ్బందిపెట్టేందుకు తమ జలాలు ఉపయోగించుకోనివ్వబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది
చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ శ్రీలంకలోని హంబన్టొట పోర్టులో కొన్ని రోజుల పాటు నిలిపి ఉంటచమంటే..అది కచ్చితంగా భారత్ను టార్గెట్ చేయడమే..షిప్ ఒకసారి హంబన్కు చేరుకుంటే మొత్తం దక్షిణ భారత దేశమంతా దాని నిఘా పరిధిలోకి వెళ్లిపోతుంది. ఇ�
చైనా భారత్ మీద భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది. ఓ నిఘా షిప్ను శ్రీలంక పోర్టుకు పంపించబోతోంది. షిప్ను అక్కడికి పంపిస్తే.. భారత్కు ఎందుకు టెన్షన్ ? అసలు ఆ షిప్ ప్రత్యేకతలు ఏంటి.. ఆ నౌక ద్వారా చైనా ఏం చేయబోతోంది..?
‘నాకు ఇల్లే లేదు..మరి ఇంటికెలా వెళ్తా? ఎక్కడికెళ్తా? ఇల్లు లేనప్పుడు ఇంటికెళ్లమని డిమాండ్ చేయటంలో అర్థంలేదు..ఇటువంటివి మానుకోండి అంటూ నిరననకారుల డిమండ్లను కొట్టిపారేశారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆ దేశంలో తగిన స్థూల ఆర్థిక విధాన కార్యాచరణ అమల్లోకి వచ్చేవరకూ కొత్తగా రుణాలిచ్చే ప్రణాళికేది లేదని ప్రపంచ బ్యాంకు తాజాగా స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరీక�
తుపాకులు, లాటీలు పట్టుకుని వచ్చాయి భద్రతా బలగాలు. వారిని చూసి ఆందోళనకారులు పారిపోతున్నారు. అయితే, ఓ బామ్మ మాత్రం ఎలాంటి భయం లేకుండా నిలబడింది. ఆందోళనకారులు అందరూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, వారి చేతుల్లో రాళ్ళు కూడా
రణిల్ విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి నిర్వహించిన కేబినెట్ సమావేశం ఇది. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రధాని కార్యాలయం, అధ్యక్ష సెక్రటేరియట్, పాఠశాలలలో కార్యకలాపాలను వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారం
తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అత్యంత దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగదు కొరతకు తోడు భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అక్కడి ప్రజా జీవనాన్ని తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం పెట్రోల్