Home » Sri Lankan pacer
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, శ్రీలంక పేసర్ లసిత్ మలింగాలను ఒకే క్రికేటర్ గా ఫొటోషాపు చేసింది ఐసీసీ. ధోనీ అభిమానులంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోను ట్విట్టర్ నుంచి డిలీట్ చేయాలంటూ కామెంట్లతో ఏకిపారేస్తున్నారు.