-
Home » Sri Venkateswara Swamy
Sri Venkateswara Swamy
తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో నటి సత్యశ్రీ.. ఫోటోలు
సినీ నటి సత్య శ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈరోజు ఉదయం ఆమె స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొంది. ఇదే తనకు మొదటి సుప్రభాత సేవ దర్శనం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తిరుమల శ్రీవారికి రోజుకు ఎన్నిసార్లు..? ఏ సమయంలో ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసా..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడే కాదు.. నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నైవేద్య సమర్పణకు ఎంతో ఘన చరిత్ర ఉంది.
Tirumala Sri vari Pushpayagam : శ్రీవారి పుష్పయాగం విశిష్టత…మలయప్ప స్వామి సేవలో ఎన్ని రకాల పువ్వులను వినియోగిస్తారో తెలుసా..
శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శ్రవణ నక్షత్రంలో చేసే అపురూప యాగం పుష్ప యాగం విశిష్టతలు ఎన్నో..ఎన్నెన్నో..ఈ పుష్పయాగానికి ఎన్నిరకాలు పువ్వులు వినియోగించే పువ్వుల ప్రత్యేకతల
Thirumala : నేడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నారు. నవంబర్ నెలకు సంబంధించిన ఉచిత టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.
TTD : శ్రీవారి సర్వదర్శనానికి వెళుతున్నారా, ఆ సర్టిఫికేట్లు తప్పనిసరి!
ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.
తిరుమలలో రథసప్తమి : ఒక్కరోజు.. ఏడు వాహన సేవలు సప్తగిరీశుడు
ratha saptami : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు మొదలైన ఉత్సవాలు…రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. తిరు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని వీక్షించేందుకు వందల మంది భక్తులు బారులు తీరారు. కరోనా నిబంధనలతో భారీగా జనం
తిరుమలకు వాహనాల్లో వెళుతున్నారా..కొత్త నిబంధనలు తెలుసుకోండి
Going to Tirumala in vehicles..Learn the new rules : తిరుమల కొండపైకి వాహనాల్లో వెళ్లాలనుకునే భక్తులు ఇకపై కొత్తగా వచ్చిన నిబంధనలు తెలుసుకోవాల్సిందే. బస్సులు, ట్రైన్ సదుపాయం సరిగ్గా లేకపోవడంతో సొంత వాహనాల్లో భక్తులు స్వామి దర్శనం కోసం కొండపైకి వెళ్తున్నారు. పాతవాహనాల్ల�
శ్రీవారి భక్తులకు శుభవార్త
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైకుంఠ దర్శనాన్ని పది రోజుల పాటు అనుమతి కల్పించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా..10 రోజుల పాటు వైకుంఠ దర్శనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వై�
శ్రీవారి ఆభరణాలపై శ్వేత పత్రం విడుదల చేస్తాం
తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆభరణాల లెక్కపై పాలక మండలి ఏర్పడిన తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పాలక మండలి ఏర్పడ్డాక స్వామివారి ఆభరణాల తరలింపు అంశం, తిరుమలలో గుప్తనిధుల కోసం తవ్�
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు సేవలకు సంబంధించిన ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనున్నారు.