Home » Sri Venkatewara swamy
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం (డిసెంబర్ 15,2022) నుంచి తిరుపతి ఎయిర్ పోర్టులోనే మంజూరు చేస్తున్నారు. తిరుపతి ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ ను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా ప�
కలియుగ దైవం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు.తిరుమలలో ఏడు కొండలపై వెలిసిన శ్రీవారి ఆస్తులకు సంబంధించి టీటీడీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.