Home » Srikakulam News
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమైయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాల సర్పం మధ్య చిక్కుకుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
తుఫాన్ వచ్చిన ప్రతీసారి కాసులు వెనకేసుకోవడం అలవాటు చేసుకున్న APEPDCL అధికారులు ఫోని తుఫాన్లోనూ అదే తీరును కొనసాగిస్తున్నారు. అడ్డదారులు తొక్కుతూ అధిక నష్టాన్ని చూపిస్తున్నారు. తక్కువ సంఖ్యలో కూలిన విద్యుత్ స్తంభాలను ఎక్కువగా చూపడం, ఇతర మె�