Home » Srinivasa Reddy Reddeppagari
జగన్ ప్రజలకు ముఖం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు ముఖం చూపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు.
బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో ఈ సారి హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉంటే బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చునని భావిస్తోంది టీడీపీ.