Home » SRSP
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్పై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీళ్లను మహారాష్ట్రకు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంపై మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నిర్ణయంతో ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే కరీంనగర్, నిజామ
కరీంనగర్ జిల్లాలో విహారంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో సెల్ ఫోన్ నీటిలో పడిపోయింది. అది తీసే క్రమంలో ఒక యువకుడు ప్రవాహా వేగానికి కొట్టుకుపోయాడు.
కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..కేసీఆర్ మక్క పంట కాళేశ్వరం నీళ్లతోనే నా పంట పండింది..బోరు నీళ్లతో పండింది కాదు..కేసీఆర్ వరద కాలువ నీళ్లతో తాను వేసిన మక్క పంట పండిందని..ఇది కేసీఆర్ మక్క పంట అంటూ ఓ రైతు చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ రైతుకు సం�
‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అని స్వయంగా రైతులకు ఫోన్చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్కు రమ్మంటూ రైతులను సీఎం ఆహ్వానిస్తారని ఎప
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరువు జిల్లాగా ఉన్న కరీంనగర్ జిల్లాను పాలుగారే జిల్లాగా చేయాలన్న నాకల నిజమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీవనది గోదావరిపారే కరీంనగర్ జిల్లాలో గతపాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వలసలు వెళ్లారని…సిరిసిల్ల నే�