Home » Stadiums
మడగాస్కర్లోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు, మరో 80 మందికి పైగా గాయపడ్డారు. మడగాస్కర్ రాజధాని అంటనానరివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారని హిందూ మహాసముద్ర దేశం ప్రధాన మంత్రి క్రిస్టియన్ న్ట్�
‘ఫిఫా వరల్డ్ కప్-2022’కు ఆతిథ్యమిచ్చిన ఖతార్ ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తోంది. నెల రోజులపాటు జనంతో సందడిగా మారిన ఖతార్, ఇప్పుడు వెలవెలబోతుంది. ఇంతకీ.. వేల కోట్లు ఖర్చుపెట్టిన దేశం ఈ టోర్నీ వల్ల బాగుపడిందా? లేదా?
‘ఫిఫా వరల్డ్ కప్-2022’ ఆదివారం నుంచి ఖతార్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియాల పరిసరాల్లో బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ టోర్నీ డిసెంబర్ 18 వరకు జరుగుతుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం భయంతో వణికిపోతోంది. దేశంలోనే అతి పెద్ద కరోనా హాట్ స్పాట్గా మారిపోయింది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండడంతో.. అదుపు చేసేందుకు నగర యంత్రాంగం అందుబాటులోని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ప్రమాదాన్ని ముంబై ఎలా ఎ�